1 July, 2026 | 8:08 PM

Breaking News

ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •  

దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కూలీలు పాల్గొనాలి

16-05-2025 12:26 AM

చిన్న చింతకుంట, మే 15: ఈ నెల 20న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కూ లీలు  పాల్గొనాలని  టి యు సి ఐ జిల్లా అ ధ్యక్షులు జేఎన్ దేవదానం కోరారు.గురువారం కురుమూర్తి గ్రామంలో ఉపాధి కూ లీలతో ఆయన మాట్లాడుతూ దేశంలో కా ర్మిక  చట్టాలన్నీ కూడా రద్దు చేసి నాలుగు కోడ్ లుగా తీసుకొచ్చిన నరేంద్ర మోడీకి వ్య తిరేకంగా కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్మికులకు  ఉపాధి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అ నంతరం దేశవ్యాప్త సమ్మె కరపత్రాలను ఉ పాధి కూలీలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు కృష్ణయ్య, సాకలి బాలరాజ్, వెంకటన్న, హనుమంతు, మహి ళా కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.