24 April, 2026 | 3:56 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి   •   దుశ్చర్ల సత్యనారాయణపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి వాకబు   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి   •   మేకల కాపరులపై దాడితో దుశ్చర్లపై ప్రతి దాడి   •   తాండూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్   •   'అంగ, బంగా, కళింగ'లో బీజేపీ ప్రభుత్వాలు.. TMCకి ఓటమి తప్పదు   •   నడిరోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహంతో బండి సంజయ్ నిరసన   •   తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి   •   అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం   •  

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

24-04-2026 02:55 PM

గుండాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో భాగంగా పినపాక, ఇల్లందు నియోజకవర్గాల శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య ల సూచన మేరకు మండల కేంద్రంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు మొక్కజొన్న కేంద్రం ఫ్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్ధానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, కాంగ్రెస్ నాయకులు ఖధీర్, వాంకుడోత్ భీకోజీ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.