16 April, 2026 | 12:01 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

26-03-2025 12:25 AM

12౦౦ గ్రాముల గంజాయి స్వాధీనం

ముషీరాబాద్, మార్చి 25, (విజయక్రాంతి): గంజాయి విక్రయాలకు  పాల్ప డుతున్న ఓ వ్యక్తి ని గాంధీనగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల మేరకు..న్యూ బోయిగూడ ఆల్ఫాతా హోటల్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు అండికోలు జగదీశ్ అలియాస్ జాగు అనే వ్యక్తి పర్లి వైజ్నునాథ్ నుండి హైదరాబాద్ లోని తన వినియోగదారులకు విక్రయిస్తూ జల్సాలకు   పాల్పడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ డి. రాజు తెలిపారు..