19 May, 2026 | 10:20 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

పండగపూట విషాదం

14-01-2026 11:19 AM

అల్లుడు మృతి మామకు తీవ్ర గాయాలు

 బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని  కుంటల మాలపల్లి అందుగులగూడ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒర్రె పై నుండి పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెన పైనుండి పడిపోవడంతో కౌటాల మండలంలోని చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బేజ్జూర్ మండలంలోని బోర్ కుట్ శంకర్ కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇట్టి విషయం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.