13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యెన్నం

14-01-2026 11:17 AM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఈ సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేశారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి భవిష్యత్తు తరాలు బాగుండాలని సంకల్పంతో ప్రతిక్షణం పాటుపడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నాని, ఎల్లప్పుడు వాస్తవాలను ముందు ఉంచి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రజలు అండగా ఉంటారని ఆశిస్తున్నానని తెలియజేశారు.