28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

విద్యుత్ వైర్ తగిలి వ్యక్తి మృతి

25-05-2025 08:51 PM

చిన్నచింతకుంట: విద్యుత్‌ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని చిన్న వడ్డెమాన్ గ్రామం(Vaddeman Village)లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిన్న వడ్డెమాన్  గ్రామానికి చెందిన బోయ భీమన్న(50) ఇంటి అవసరాల కోసం పొయ్యిల కట్టెలు ఏరుకోవడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని  భార్య చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామ్ లాల్ తెలిపారు.