13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కలెక్టర్‌ను కలిసిన మంచరామి సర్పంచ్ ఉప్పు లక్ష్మీ

07-01-2026 06:51 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను బుధవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ  కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నూతన స్కూల్ భవనం మంజూరు చేయాలని కోరారు. అలాగే గ్రామానికి సంబంధించి పలు  సమస్యల ను తెలిపారు,  కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ లక్ష్మి తెలిపారు,