13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

విద్యార్థులకు వ్యాసరచన పోటీ

07-01-2026 06:48 PM

సిద్దిపేట క్రైం:  రోడ్ సురక్ష, రహదారి భద్రత అభియాన్ లో భాగంగా బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థులకు 'రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్'పై వ్యాసరచన పోటీ నిర్వహించారు. వ్యాసరచన పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన పి.సాయిచరణ్, బి.గౌతమ్ కృష్ణ, బి.నాగార్జున అనే ముగ్గురు విద్యార్థులకు ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, సీఐ ప్రవీణ్ కుమార్  బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, ఎన్సీసీ ఇన్చార్జి బాలయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ అఖిల్, రాజు పాల్గొన్నారు.