13 May, 2026 | 11:48 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

09-12-2025 04:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో సభ్యత్వాన్ని ఉద్యోగుల నుంచి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్జీవో నాయకులు మోహన్ రెడ్డి చక్కెర శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.