28 June, 2026 | 1:51 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

09-12-2025 04:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో సభ్యత్వాన్ని ఉద్యోగుల నుంచి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎన్జీవో నాయకులు మోహన్ రెడ్డి చక్కెర శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.