13 May, 2026 | 10:31 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం

09-12-2025 04:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీస్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం వినతిపత్రం అందించారు. విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా వారి బాధలను విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం సంఘ భవనం కావాలని, అంత్యోదయ కార్డులు జారీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 6 వేలు పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఇందులో సట్టి సాయన్న, ఇసాక్ అలీ, భగవాన్, సత్య నారాయణ, వెంకటేష్, భూమేష్ తదితరులు ఉన్నారు.