రాష్ట్ర మంత్రికి సన్మానం
09-03-2026 08:07 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిర్మల్ వైస్ చైర్మన్ అప్పల చక్రవర్తి సన్మానం చేశారు. హైదరాబాదులోని మంత్రి చాంబర్ కార్యాలయంలో మంత్రిని కలిసిన వైస్ చైర్మన్ శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ కౌన్సిలర్ ఎస్పీ రాజు తదితరులు ఉన్నారు.




