15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శుభకార్యానికి హాజరైన మంత్రి పొన్నం

14-11-2025 12:45 AM
  1. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి,  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి వెలమ ఫంక్షన్ హాల్‌లో గురువారం ప్రముఖ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాటిపాముల రాజగోపాల్ గౌడ్ కుమార్తెను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మేనల్లుడి కి వివాహము జరిపించారు. ఈ వివాహానికి  మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో పాటు కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, ఎస్పి రాజేష్ చంద్ర పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, లింగాగౌడ్, వడ్ల రాజేందర్, ఆకుల శ్రీనివాస్, వడ్ల భీమయ్య తదితరులు కలిసి మంత్రిని సన్మానిoచారు.