2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీతో కలిసింది..

06-03-2025 03:41 PM

కాంగ్రెస్ ను ఓడించేందుకు రెండు పార్టీలు కలిశాయి

కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ), బీజేబీతో కలిసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీ(Bharatiya Janata Party)తో మమేకమై బీఆర్ఎస్ నడిచిందని మంత్రి విమర్శించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కలిసి పనిచేశాయని మంత్రి పేర్కొన్నారు. పట్టభద్రుల నైపుణ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారని శ్రీధర్ బాబు వెల్లడించారు.