04-06-2025 12:33:02 AM
దేవరకొండ, జూన్ 3 : దేవరకొండ నియోజకవ ర్గానికి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన సంద ర్భంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి ఉన్నారు.