04-12-2024 03:42:38 PM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఫారెస్ట్ రేంజ్ నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్ ఆవరణం లోని ఎమ్మెల్యే గారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, ఫారెస్ట్ అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.