calender_icon.png 21 June, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫారెస్ట్ రేంజ్ నూతన భవనాన్ని ప్రారంభం

04-12-2024 03:42:38 PM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆర్డీవో  కార్యాలయం సమీపంలో ఫారెస్ట్ రేంజ్ నూతన భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే బండ్ల  కృష్ణమోహన్ రెడ్డి  ప్రారంభించారు. అనంతరం  ఫారెస్ట్ ఆఫీసర్ ఆవరణం లోని  ఎమ్మెల్యే గారు మొక్కలు నాటారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్,  ఫారెస్ట్ అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.