15 April, 2026 | 1:55 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి

01-11-2025 04:31 PM

కరీంనగర్,(విజయక్రాంతి): మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో మనకొండూర్ నియోజకవర్గ ప్రజలు, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కురుస్తున్న వర్షాలతో రైతన్నలు సిరిసంపదలతో ఆనందంగా జీవించాలని, ప్రజలు మెచ్చిన సుపరిపాలన జరిగే విధంగా ప్రభుత్వానికి ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ కార్యకర్తలకు మంచి రోజులు రావాలని స్వామివారిని వేడుకున్నామని అన్నారు.