16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ధర్మరాజుల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం.

13-04-2025 10:10 PM

మణుగూరు/పినపాక,( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన ధర్మరాజుల శంకర్, రమాదేవి దంపతుల కుమార్తె సాయి కరుణ, ప్రదీప్ కుమార్ వివాహ వేడుకలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు యువజన నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.