17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

03-06-2025 12:20 AM

కృష్ణ, జున్ 2: మండలంలోని ఆలంపల్లి గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు మంజూరై న నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగానే నేడు వికలాంగుడైన నిరు పేదైన శివప్పకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడం జరిగిందన్నారు.

అ నంతరం టైరోడ్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధి కారులు తదితరులు పాల్గొన్నారు.