17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

17-10-2025 05:10 PM

నకిరేకల్,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన  వల్లపు పద్మకు 2 లక్షల 50 వేలు, వలదాసు వెంకటమ్మకి 1 లక్ష ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్ఓసి కాఫీని శుక్రవారం నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ, నాయకులు గుత్తా మాధవరెడ్డి, పన్నాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.