28 July, 2026 | 1:29 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

డీజిల్ కోసం వాహనదారుల పాట్లు

20-05-2026 12:44 AM

నిర్మల్, మే 19 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా డీజిల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేకపోవడంతో ఉన్న బంకుల వద్దకు జనం పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ కావడం పంట కోతలు రవాణా చేసుకునేందుకు అవసరమయ్యే డిజిల్ వాహనాలకు దొరకడం లేదు. దీంతో జిల్లాలోని కుంటాల కుబీర్ సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో కొరత కారణంగా ఇతర ప్రాంతాల పెద్ద ఎత్తున వెళ్లి డీజిల్ తీసుకొని వస్తున్నారు.