17 April, 2026 | 10:59 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీడీవో

05-04-2025 04:37 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని మీసన్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సిసి నిర్మాణ పనులను శనివారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలైన నిధులతో మీసంపల్లి గ్రామాల్లో సిసి రోడ్డు పనుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామంలో నాణ్యత లోపం లేకుండా సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. స్థానికులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.