10 June, 2026 | 6:25 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి

10-06-2026 05:53 PM

బోథ్(విజయక్రాంతి): ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదా లత్ ను విజయవంతం చేయాలని బోథ్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కే.సందీప్ కోరారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో సమావేశమై అదాలత్ ను విజయవంతం చేసేందుకు సహకరించాలని సూచించారు. పెద్ద మొత్తంలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు.