calender_icon.png 30 June, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన టిఫిన్, కర్రీ పాయింట్ సెంటర్ ప్రారంభం

30-05-2025 12:00:00 AM

ముషీరాబాద్, మే 29 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ వై జంక్షన్ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా వికాస్ యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి కృష్ణ కర్రీ పాయింట్ ను బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆనంద్ రావు, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, స్థానికులు ఖాన్, రామా రావు, రామ్ బాబు, కుమార్ మండల్ ఓనర్ కుటుంబ సభ్యులు ఆకాశ్ యాదవ్, అశుతోష్ యాదవ్, దేవేందర్ యాదవ్, చందా దేవి, లిక్కిదేవి తదితరులు పాల్గొన్నారు.