calender_icon.png 3 December, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు మహాసభల్లో పాల్గొన్న నిర్మల్ కవులు

03-12-2025 05:55:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే తెలుగు మహాసభల్లో నిర్మల్ జిల్లాకు చెందిన పలువురు కవులు కళాకారులు రచయితలు పాల్గొన్నారు. నిర్మల్ తెలుగు సాహిత్యాన్ని ఈ మహాసభలో వివరించనున్నట్టు జిల్లా కవులు బి వెంకట్ సాయినాథ్ శ్రీనివాస్ కడారి దశరథ్ పోతున్న సంధ్య తదితరులు పేర్కొన్నారు.