9 May, 2026 | 9:46 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మహనీయుల జయంతి వేడుకలు

03-12-2025 05:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశుమందిర్ బుధవార్ పేట్ పాఠశాలలో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జయంతి, ఖుదిరాం బోస్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానాచార్యులైన కొండూరు నరేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, కుదిరాంబో అనంతరం పాఠశాల ప్రధానాచార్యులైన కొండూరు నరేష్ మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, ఖుదిరాం బోస్ సేవలు ఘన నియమని తెలియజేశారు. భారత రాజ్యాంగ రూపకర్త బాబు రాజేంద్రప్రసాద్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేశ్  తెలియజేసారు.