15 June, 2026 | 9:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలి

01-11-2025 08:25 PM

వాసవి విద్యాసంస్థల చైర్మన్ మాదారం రమేష్

ఇబ్రహీంపట్నం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలనీ వాసవి విద్యాసంస్థల చైర్మన్ మాదారం రమేష్ అన్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం 69వ రంగారెడ్డి జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండర్ 17 విభాగంలో జరిగిన పోటీల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జె.రితిక అండర్ 17 వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల కేటగిరీలో బాలికల విభాగంలో వెండి పతకం సాధించినది.

ఈ సందర్బంగా వాసవి విద్యాసంస్థల చైర్మన్ మాదారం రమేష్ మాట్లాడుతూ.. భావిష్యత్తులో తమ కళాశాల విద్యార్థులు క్రీడారంగంలో రానిస్తూ, చదువుతో పాటు మంచి గుర్తుంపు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం వాసవి విద్య సంస్థల చెర్మన్ మదారం రమేష్, శేఖర్, క్రీడాకారులను, పీ.ఇ.టి రహమత్ లను ఘనంగా సన్మానించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం సుధాకర్, సురేష్ ప్రశాంత్, రవి తదితరులు పాల్గొన్నారు.