15 June, 2026 | 2:43 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

కనువిప్పు కావాలి

23-08-2024 12:00 AM

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి 18 మంది మృతి చెందడంతో పాటు మరో 40 మంది దాకా గాయపడ్డం దిగ్భ్రాంతి కలిగించింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఘటనాస్థలంతో పాటుగా ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు అంతేకాదు మృ తుల కుటుంబాలకు కోటి పరిహారాన్ని కూడా ప్రకటించారు. అ యితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం దీనికి కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో  ఎ ల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీల్లో సేఫ్టీ చర్యలకు సంబంధించి అధికారులు చేసిన సిఫార్సులను యాజమా న్యం పట్టించుకోలేదని అంటున్నారు.  అన్ని కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చేసి న సూచనను వెంటనే అమలు చేయాలి. తెలంగాణలోని కంపెనీ ల్లో భద్రతా చర్యలపై కూడా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

టి. రామదాసప్ప నాయుడు, నాగారం