16 April, 2026 | 10:24 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

చలివేంద్రం ప్రారంభం

03-04-2025 11:05 PM

బాన్సువాడ (విజయకాంత్రి): బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరలో వున్న నవదుర్గ చికెన్ సెంటర్ యజమాని కోత్మీర్కర్ హుస్సేన్ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆయా అనారోగ్య కారణాల రీత్యా రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వందల సంఖ్యలో వస్తుంటారని, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్నారని వారికి చల్లని నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని, ఈ చలివేంద్రం ఉష్ణోగ్రతలు తగ్గేవరకు సేవాకార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.