30-05-2025 05:59:34 PM
నిర్మల్,(విజయక్రాంతి): దేశంలో అధికారులు మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు పంటలకు మద్దతు ధర పెంచినందున శుక్రవారం నిర్మల్ లో సంబరాలు జరిపారు. పార్టీ కార్యాలయంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రైతుల పక్షపాత ప్రభుత్వంగా వారు పేర్కొన్నారు .ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, అయ్యన్నగారి భూమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు, జిల్లాప్రధాన కార్యదర్శి,మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ గారు, సుంకరి సాయి గారు, సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు ఆడేపు సుధాకర్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండాజి శ్రావణ్ గారు,ఉపాధ్యక్షులు వడ్నాల రాజు గారు, రావుల వారి విట్టల్ ,గాంధీ విజయ్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోలాస భరత్ గారు, నాయకులు, అయిన సాత్విక్, గంజి రాజు, గురజాల రాజు, సుంకరి ఆనంద్, నాగేందర్, మారుతి, చామకూర ఆనంద్ మరియు ముఖ్య నాయకులు రైతులు పాల్గొన్నారు,*