15 April, 2026 | 12:21 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సిరిసనగండ్లలో ఘనంగా శాంతి కల్యాణం

28-04-2025 12:38 AM

చారకొండ, ఏప్రిల్ 27 : అపర భద్రాదిగా పేరుగాంచిన శిరుసనగండ్ల సీతారా మచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలో భాగంగా ఆదివారం ఆలయ ధర్మకర్తలు డేరం వంశస్తుల ఆధ్వర్యంలో స్వామి వారికి శాంతి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఈ సంవత్సరం ఎలాంటి ఆటం కాలు లేకుండా స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగడంతో శాంతి కల్యాణం నిర్వ హించారు.

శ్రీ సీతారామచంద్ర స్వామినీ భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డేరం వంశస్థులు రామశర్మ, డేరం లక్ష్మణ శర్మ , మురళీధర్ శర్మ, గోపికృష్ణ శర్మ, వేణుగోపాల శర్మ, సీతారామ శర్మ, అనంతరామ శర్మ, రిషికేశ్ శర్మ, శ్రీధర్ శర్మ, దేవేందర్ శర్మతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు.