13 July, 2026 | 9:55 PM

Breaking News

కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •  

సిరిసనగండ్లలో ఘనంగా శాంతి కల్యాణం

28-04-2025 12:38 AM

చారకొండ, ఏప్రిల్ 27 : అపర భద్రాదిగా పేరుగాంచిన శిరుసనగండ్ల సీతారా మచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలో భాగంగా ఆదివారం ఆలయ ధర్మకర్తలు డేరం వంశస్తుల ఆధ్వర్యంలో స్వామి వారికి శాంతి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఈ సంవత్సరం ఎలాంటి ఆటం కాలు లేకుండా స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగడంతో శాంతి కల్యాణం నిర్వ హించారు.

శ్రీ సీతారామచంద్ర స్వామినీ భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డేరం వంశస్థులు రామశర్మ, డేరం లక్ష్మణ శర్మ , మురళీధర్ శర్మ, గోపికృష్ణ శర్మ, వేణుగోపాల శర్మ, సీతారామ శర్మ, అనంతరామ శర్మ, రిషికేశ్ శర్మ, శ్రీధర్ శర్మ, దేవేందర్ శర్మతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు.