04-06-2025 01:20:36 AM
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తొలి రోజు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,621 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 8,473 మంది విద్యార్థులకు గా నూ 6,852 (80.87 శాతం) మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,621మంది గైర్హాజర య్యారు. తొలిరోజు పరీక్ష సాఫీగా జరిగిన ట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.