10 May, 2026 | 12:53 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

స్వచ్ఛతే సేవలో ప్రజల భాగస్వాములు కావాలి

17-09-2025 05:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛత సేవ 2025 పోస్టులను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతకు కృషి చేస్తామన్న ప్రతిజ్ఞను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ ఆత్మీరా సాంకేతి కుమార్ డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు