calender_icon.png 7 June, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

06-06-2025 12:00:00 AM

నిర్మల్, జూన్ 5(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ పట్టణంలోని దివ్య నగర్ కాలనీలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ లోపం కారణంగా వచ్చే అనర్థాలను ప్రజలకు వివరిం చాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాధిక శ్రీనివాస్ రవీందర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అధికారులు న్యాయవాదులు పాల్గొన్నారు