పోయిరావమ్మ
19-10-2025 12:39 AM
లలిత గీతాలకు సొగబులద్దిన సంగీత సామ్రాజ్ఞి రావు బాల సరస్వతి. ఆమె తెలుగులో తొలి నేపథ్య గాయనిగా గుర్తింపు పొం దారు. ఆకాశవాణితో ఆమె పాట ప్రతి లోగిలీ చేరింది. ‘సంఘం చెక్కి న శిల్పాలు’ చిత్రంలో ‘పోయిరావ మ్మ అత్తవారింటికి అపరంజిబొమ్మ ఆమె పాడిన ఆఖరి పాట. మరుజన్మంటూ ఉంటే గాయనిగానే పుడతానని చెప్పిన బాలసరస్వతి ఇటీవలే ఈ జీవితాన్ని చాలించారు.




