17 April, 2026 | 11:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

11-04-2025 10:20 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన దేవి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా పెంచుతున్న రెండు గంజాయి మొక్కలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ ఎన్. దేవయ్య తెలిపారు. ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో వన్ టౌన్ ఎస్సై రాకేష్ కన్నాల బస్తిలోని దేవి శ్రీనివాస్ ఇంట్లో తనిఖీ చేసి పెంచుతున్న రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సిఐ దేవయ్య తెలిపారు.