28 June, 2026 | 12:24 PM

Breaking News

పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •  

విద్యుత్ సరఫరాలో నేడు అంతరాయం

26-04-2025 12:00 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 25:  శనివారం కొత్త సర్వీసులు రిలీజింగ్, మర మ్మతుల నేపథ్యంలో పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరా యం ఉంటుందని నార్సింగి విద్యుత్ ఆపరేషన్ సెక్షన్ ఏఈ మణికంఠ తెలిపారు.  నార్సింగి-1 సబ్ స్టేషన్ పరిధి లో.. 11కేవీ శ్రీ నగర్ ఫీడర్ లో ఉద యం 9:00 గంటల నుంచి 09:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. గండిపేట, శ్రీ నగర్, గ్రే హో మ్స్.

మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ సాయి బాబా టెంపుల్ ఫీడర్ లో సాయంత్రం 4:30 నుండి 5 వరకు గిరి గిరి గడ్డ, నార్సింగి గ్రామం, ముప్పా విల్లాస్, ముప్పా అలేఖ్యలో కరెంటు సరఫరా ఉండదు.  11కేవీ బా లాజీ నగర్ ఫీడర్ లో 4:30 గంటల నుంచి 5 గంటల వరకు మంచిరేవుల, మంత్రి విల్లాస్, గ్రీన్ ల్యాండ్, జై హిం దూ కాలనీలో కరెంట్ బంద్ ఉంటుంది. 

అదేవిధంగా కోకపేట సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ బాబు ఖాన్ ఫీడర్ లో 09:30 గంటల నుంచి 10  వరకు 250 యారడ్స్ గోల్డెన్ మెయిల్, బాబు ఖాన్ విల్లాస్, గ్రాండ్ ఇన్ఫ్రా టెక్ వి ల్లాస్, దంతు స్వీట్ హౌస్ ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు ఈ విషయాన్ని వినియోగదారులు గమనించా లని విజ్ఞప్తి చేశారు.