17 April, 2026 | 3:23 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్‌లో ఆసక్తిని పెంపొందించుకోవాలి

26-04-2025 12:00 AM

తైక్వాండో హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ

ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : విద్యార్థులు విద్యతో పాటు మార్శ ల్ ఆరట్స్ లో ఆసక్తి పెంచుకోవాలని హైదరాబాద్ జిల్లా తైక్వాండో  అసోసియేషన్ ప్ర ధాన కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ఈ మేర కు శుక్రవారం ముషీరాబాద్ లో తైక్వాం డో సాయిరక్ష అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడి ంగ్, బ్లాక్ బెల్ట్ టెస్టులో ఉత్తీర్ణులైన క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్బంగా ము ఖ్య అతిథిగా హాజరైన కృష్ణ 50 మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బెల్టులు, మెడల్స్ పంపి ణీ చేసి మాట్లాడారు. 

తైక్వాండో క్రీడ లు ఆ త్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. వి ద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉం టుందని, విద్యా, ఉద్యోగ, రంగాలలో రిజర్వేషన్లు సైతం ఉటాయని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో  తైక్వాండో సాయిరక్ష అధ్యక్షు డు సాయి, సీనియర్ కోచ్లు లక్ష్మినారాయణ, రాకేష్ కుమార్, మణీష్, జెయందర్, వైష్ణవ్, సాకేత్, అబిజిత్, ధనూష్, క్రితిక్ పాల్గొన్నారు.