6 May, 2026 | 9:27 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

పేదప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం

04-12-2024 01:32 AM

కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): -పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి తాడ్కోల్ చౌరస్తా వరకు మహిళలు, ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం కాసుల బాలరాజు మాట్లాడుతూ.. పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖలేఖ్, అసద్‌బిన్, మోసీన్, ఎజాస్, నార్ల సూరి, లింగమేశ్వర్, ఆలీమోద్దీన్, బాబా, వాహబ్, చిన్న, గుడాల, నగేశ్, అఫ్రోజ్ పాల్గొన్నారు.