22 April, 2026 | 2:55 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి

22-11-2024 12:00 AM

గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కావలసిన నిధుల కొరత లేకుండా చూడాలి. మౌలిక వస తుల కల్పనకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. తాగునీరు, డ్రైనీజీ సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామా లు ప్రగతిబాట పడితేనే దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుంది. 

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్