20 March, 2026 | 11:00 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మరో 12 రోజులు.. రాణా ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు

28-04-2025 11:42 PM

న్యూఢిల్లీ: తహవూర్ రాణా ఎన్‌ఐఏ కస్టడీని మరో 12 రోజులు పొడిగిస్తూ సోమవారం ఢిల్లీ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో ఎన్‌ఐఏ అధికారులు రాణాను భారీ భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు. ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న రాణాను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. పాకిస్తాన్‌కు చెందిన కెనడా జాతీయుడైన రాణాను 26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. అమెరికాలో తలదాచుకుంటున్న రాణాను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.