29 April, 2026 | 10:54 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.

29-04-2026 09:24 PM

కౌట(బి) గ్రామంలో కొనసాగుతున్న రథయాత్ర

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌట(బి )గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు అయిన బుధవారం భక్తులు రథయాత్రను నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాదిమంది బ్రహ్మేంద్ర స్వామి భక్తులు కార్యక్రమానికి హాజరై ప్రధాన వీధుల గుండా కొనసాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వీరబ్రహ్మేంద్రస్వామి భక్తజన మండలి వారి తెలిపారు.చివరి రోజైనా ఒకటవ తేదీన వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.