17 April, 2026 | 8:31 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

ఈద్గా నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

29-03-2025 08:51 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామ ముస్లిం పెద్దలు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రంజాన్ పండుగ నాడు ఈద్గా నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కుల పెద్దలు, యువత పాల్గొన్నారు.