14 July, 2026 | 3:08 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్

14-07-2026 02:33 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను మంగళవారం స్థానిక తహసిల్దార్ మల్లేష్ తో పాటు ఎంపీడీవో రత్నాకర్ రావులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులను పూర్తి చేసి ఇవ్వాలని సూచించారు బిఎల్వోలు సహితం క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు ఉంటే సరిదిద్ది తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ఆర్ఐ సునీతతో పాటు వీఎల్ఏలు తుల హరీష్ సిబ్బంది ఉన్నారు.