calender_icon.png 14 June, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ సదస్సులు దోహదం

11-06-2025 08:02:50 PM

అమరనాయిని వెంకటేశ్వరరావు..

కోదాడ: భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ సదస్సులు దోహదపడతాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమరనాయిని వెంకటేశ్వరరావు(Congress party leader Amar Nayani Venkateswara Rao) అన్నారు. బుధవారం కోదాడ మండలంలోని తొగర్రాయి గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. తహశీల్దార్ వాజిద్ అలీ పాల్గొని మాట్లాడారు. ఆర్ఐలు రాజేష్, జగదీష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్, కార్యదర్శి అభిలాష్, కరుణాకర్, సులోచనరావు, నర్సింహారావు, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.