12 March, 2026 | 10:31 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జీఎస్టీ బకాయిలతో రైస్ మిల్ సీజ్

13-02-2026 01:31 PM

ఆందోళనలో రైతులు

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో సంతోష్ మాత రైస్ మిల్ ని కేంద్ర జిఎస్టి అధికారులు గురువారం సీజ్ చేసి ప్రాంగణం వెలపల నోటీసులు అంటించారు.2017 నుంచి 2022 వరకు 1.81 కోట్ల జిఎస్టి బకాయిలు చెల్లించకపోవడంతో చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.గతంలో సీఎంఆర్ చెల్లింపుల విషయంలో కేసు నమోదు కాగా రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్లు సమాచారం.మిల్లును సీజ్ చేయడం పట్ల రైతుల బకాయిలు ఎలా వసూలు అయితాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు