16-06-2025 12:00:00 AM
గద్వాల టౌన్, జూన్ 15 : 2009 నిబంధనల ( విద్యా హక్కు చట్టం ) ప్రకారంగా ప్ర వేట్ విద్యాసంస్థలో పేద విద్యార్థులకు అంద డం లేదని బి ఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రం లోని ఓ ప్రవేట్ కార్యాలయం లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడారు.
ప్రభుత్వ నిబంధనలను ప్రవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రవేట్, కా ర్పొరేట్ విద్యాసంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వెం టనే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చే యాలని లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అయన హెచ్చ రించారు. ఈ సమావేశంలో మహేష్, రంగస్వామి, చక్రి తదితరులు పాల్గొన్నారు .