17 April, 2026 | 11:14 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పేద విద్యార్థులకు అందని విద్యా హక్కు చట్టం

16-06-2025 12:00 AM

గద్వాల టౌన్, జూన్ 15 : 2009 నిబంధనల ( విద్యా హక్కు చట్టం ) ప్రకారంగా ప్ర వేట్ విద్యాసంస్థలో పేద విద్యార్థులకు అంద డం లేదని బి ఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రం లోని ఓ ప్రవేట్ కార్యాలయం లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడారు.

ప్రభుత్వ నిబంధనలను ప్రవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రవేట్, కా ర్పొరేట్ విద్యాసంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వెం టనే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చే యాలని లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అయన హెచ్చ రించారు. ఈ సమావేశంలో మహేష్, రంగస్వామి, చక్రి తదితరులు పాల్గొన్నారు .