19 March, 2026 | 1:19 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

09-02-2025 10:33 AM

డెడ్ బాడీ నుజ్జునుజ్జు

గుర్తు తెలియని వాహనం ఢీ

మెదక్,(విజయక్రాంతి): మెదక్ పట్టణ శివారులో గల వెంకటేశ్వర గార్డెన్స్(Venkateswara Gardens) సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వేకువ జామున చీకటి ఉండడంతో శవాన్ని గుర్తించని వాహనాదారులు పైనుంచి వాహనాలు వెళ్లడంతో వ్యక్తి డెడ్ బాడీ నుజ్జునుజ్జయింది. మెదక్ పట్టణం పతేనగర్ కు చెందిన అబ్దుల్ రహీంగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న హవేలీ ఘనపూర్ ఎస్సై(Haveli Ghanpur SI) సత్యనారాయణ బృందం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.