విరాళం అందించిన రోహిత్
08-02-2025 01:06 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): వెంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాల సందర్భంగా యాభై వేల రూపాయలు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ద్వారా వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త అయిన చకిలం గంగాధర్కు అందజేసిన పిసిసి అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు.




