calender_icon.png 6 October, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో ఘనంగా రుద్రాభిషేకం

06-10-2025 05:43:55 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో ఆశ్వయుజ మాసం సోమవారం పురస్కరించుకొని పల్లా సంధ్య మహేష్ దంపతులు స్వామి వారికి పలు రకాల పండ్లతో సోమవారం రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ఆలయ అర్చకులు వల్ల కొండ మఠం మహేష్, రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ అల్లెంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.