10 May, 2026 | 8:15 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

విద్యార్థులకు ఏమవుతోంది?

11-05-2024 12:05 AM

అమెరికాలో ఉన్నత విద్య చదువుకునేందుకు వెళుతున్న మన విద్యార్థులకు ఏమవుతున్నదో తెలియడం లేదు. హనుమకొండకు చెందిన విద్యార్థి రూపేశ్ తాజాగా గత వారం రోజులుగా కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. విస్కాస్కిన్ కాంకార్డియా విశ్వవి ద్యాలయంలో మాస్టర్స్ చేస్తున్నాడుట. ఈనెల 2న చికాగో వెళ్లి అప్పట్నించీ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారుట. ఏప్రిల్‌లోనూ హైదరా బాద్‌కు చెందిన అబ్దుల్ అర్ఫత్ అనే యువకుడూ ఇలాగే అదృశ్య మై కొన్నాళ్లకు కీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. ఫిబ్రవరి, జన వరి నెలల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్టు తెలుస్తున్నది. 

 ఆర్.కృష్ణ కుమార్, వరంగల్